ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

తీరం పొడవునా అల్పపీడన ద్రోణి

విశాఖపట్నం: తమిళనాడులోని చెన్నై నుంచి ఉత్తర కోస్తా వరకూ కోస్తాంధ్ర తీరం పొడవునా మంగళవారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడినట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు ప్రకటించారు. దాని ప్రభావంతో బుధవారం రాత్రి వరకూ కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో కొన్నిచోట్ల, తెలంగాణలో అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లుల నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. 'జల్‌' తుపాను బలహీనపడి పశ్చిమ వాయవ్య దిశగా కదిలి మంగళవారం ఉదయానికి తూర్పు మధ్య అరేబియా సముద్రంలోకి చేరినట్లు వివరించారు.

కామెంట్‌లు