ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

20న జీశాట్‌-5పీ ప్రయోగం

బెంగుళూరు: కమ్యూనికేషన్ల రంగంలో సామర్థ్యాన్ని మరింత విస్తృతం చేసుకునేందుకు భారత్‌.. వచ్చే నెలలో జీశాట్‌-5పీ అనే సమాచార ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రయోగించబోతోంది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరుగుతుంది. సన్నద్ధతను సమీక్షించి, ప్రయోగానికి పచ్చ జెండా ఊపిందుకు డిసెంబర్‌ 10న అగ్రశ్రేణి శాస్త్రవేత్తలు సమావేశమవుతారు. జీశాట్‌-5పీని జియోసింక్రనస్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికిల్‌ (జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌06) ద్వారా ప్రయోగిస్తారు. ఈ ఉపగ్రహంలో సి-బ్యాండ్‌ ట్రాన్స్‌పాండర్లే ఉంటాయి. ఇందులో 24 సాధారణ సి-బ్యాండ్‌, 12 ఎక్స్‌టెండెడ్‌ సి-బ్యాండ్‌, ట్రాన్స్‌పాండర్లను అమరుస్తున్నారు. వీటి ద్వారా టీవీ ప్రసారాలు, టెలికం రంగాల్లో మెరుగైన సేవలు అందుతాయి.

కామెంట్‌లు