ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

ఇక నుంచి అసెంబ్లీ వద్ద భారీ భద్రత

హైదరాబాద్‌: అసెంబ్లీ ఆవరణలోకి డీఎస్సీ అభ్యర్థులు చొచ్చుకుపోవటాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ సంఘటన భద్రతలోని డొల్లతనాన్ని బయటపెట్టిందని, ఇది ప్రభుత్వ వైఫల్యమని విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈరోజు అసెంబ్లీ భద్రతపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇకపై అసెంబ్లీ వద్ద 24 గంటలూ ఎస్పీఎఫ్‌ సిబ్బందితో రక్షణ కల్పించాలని అత్యాధునిక భద్రత పరికరాలను వినియోగించాలని నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాలు లేనప్పుడు కూడా విజిటర్లకు పాసులు, అధికారులకు గుర్తింపుకార్డులు తప్పనిసరి చేయాలని నిర్ణయించారు. అసెంబ్లీ వద్ద నిరంతరం బారికేడ్లు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. అసెంబ్లీ ఆవరణలోకి డిఎస్సీ అభ్యర్థులు చొచ్చుకునిపోయిన సంఘటనపై దర్యాప్తు జరుగుతోందని, వారిపై చర్యలు తీసుకునే అంశాన్ని కమిషనర్‌ చూసుకుంటారని డీజీపీ అరవిందరావు తెలిపారు.

కామెంట్‌లు