ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

పన్ను చెల్లింపుపై అనవసర రాద్ధాంతం

గుంటూరు: సిమెంట్‌ కంపెనీలో వాటా విక్రయించడంతో ఆదాయం వచ్చినందున, జగన్‌ నిజాయితీగా పన్ను చెల్లిస్తే ప్రతిపక్షాలు తెలిసికూడా అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. నిజాయితీగా పన్ను చెల్లించినందుకు ప్రశంసించే బదులు వక్రభాష్యం చెప్పడం ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రచారంలో భాగమేనని ఆయన అన్నారు. అడ్వాన్సు టాక్స్‌గా రూ. 84 కోట్లు చెల్లించిన మాట వాస్తవమేనని... ఇందులో ఎలాంటి దాపరికం లేదని చెప్పారు.

కామెంట్‌లు