ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

14న ప్రజాఫ్రంట్‌ స్టీరింగ్‌ కమిటీ సమావేశం

హైదరాబాద్: తెలంగాణ ప్రజాఫ్రంట్‌ సమావేశాన్ని విజయవంతం చేసిన ప్రజాసంఘాలకు, ప్రత్యేకవాదులకు ఫ్రంట్‌ తన ధన్యవాదాలను తెలిపింది. హిమాయత్‌నగర్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ గ్రామర్‌ స్కూలులో ఫ్రంట్‌ నాయకులు గద్దర్‌, రత్నమాల, ఆకుల భూమయ్య, మనుమాస కృష్ణ, చిక్కుడు ప్రభాకర్‌, ఎం.వేదకుమార్‌, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఫ్రంట్‌ తొలి సమావేశానికి రాలేక బయటి నుంచి తమ మద్దతు తెలిపిన వారికి కూడా ధన్యవాదాలు తెలిపారు. ఫ్రంట్‌ స్టీరింగ్‌ కమిటీ సమావేశం ఈనెల 14న ఆక్స్‌ఫర్డ్‌ గ్రామర్‌ స్కూలులోనే నిర్వహించనున్నట్లు గద్దర్‌ వెల్లడించారు.

కామెంట్‌లు