ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

పట్టభద్రులు ప్రలోభాలకు లొంగవద్దు: నాగేశ్వర్‌

రాజమండ్రి: పట్టభద్రులు ప్రలోభాలకు లొంగవద్దని ఎమ్మెల్సీ, ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌ అన్నారు. ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి కచ్చా జార్జ్‌ విక్టర్‌కు మద్దతుగా ఇవాళ జిల్లాలో పర్యటించారు. రాజమండ్రిలో నాగేశ్వర్‌ మీడియాతో మాట్లాడుతూ... ప్రజాపోరాటాలను ఉద్యమాలుగా మలిచి సమస్యలను పరిష్కరించిన ఘనత
పి.డి.ఎఫ్‌దే నన్నారు. ప్రభుత్వం శాసనమండలి సభ్యులందరికీ రూ.కోటి ఖరీదైన ప్లాట్లను నజరానాగా ఇచ్చినప్పటికీ తాము ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకూడదనే ఉద్దేశంతో ప్లాట్లను తిరస్కరించామన్నారు. కాంట్రాక్టు లెక్చరర్లు, పోస్టల్‌, ప్రైవేటు కార్మికుల సమస్యల పరిష్కారంతో పాటు కాంట్రాక్టు ఉపాధ్యాయులకు కనీస వేతనాన్ని మంజూరు చేసేందుకు శాసనమండలిలో తాము విశేషంగా కృషిచేశామన్నారు.

కామెంట్‌లు