ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం

న్యూఢిల్లీ: ఉల్లిగడ్డల ధరలు అదుపు లేకుండా పెరిగిపోవటంతో వాటి ఎగుమతుల్ని కేంద్రప్రభుత్వం సోమవారం నిషేధించింది. వచ్చే నెల 15 వరకూ నిషేధాన్ని అమలుచేస్తూ జాతీయ వ్యవసాయ సహకార సంస్థ 'నాఫెడ్‌'కు ఆదేశాలు జారీ చేసింది. ఎగుమతిదారులకు నిరభ్యంతర పత్రాల జారీని నిలిపివేయాలని పేర్కొంది.
ఇప్పటికే ఆ పత్రాలను పొందిన వారు కూడా ఉల్లిగడ్డలను ఎగుమతి చేయకుండా.. కనీస ఎగుమతి ధరను 525 డాలర్ల నుంచి 1200 డాలర్లకు ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకున్నామని నాఫెడ్‌ అధికారి ఒకరు తెలిపారు. మంగళవారం నుంచి నాఫెడ్‌ రిటైల్‌ కేంద్రాలతోపాటు జాతీయ వినియోగదారుల సహకార కేంద్రాల్లో ఉల్లిగడ్డలను చవకగా విక్రయిస్తామన్నారు. మరోవైపు, దేశంలో ఉల్లి నిల్వలు సరిపోయినన్ని ఉన్నప్పటికీ.. అక్రమ నిల్వల కారణంగానే ధరలు పెరిగాయని కేంద్ర మంత్రి ఆనంద్‌శర్మ పేర్కొన్నారు.

కామెంట్‌లు