ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

రైల్వే జీఎంను అడ్డుకున్న అఖిలపక్షం

విశాఖపట్నం : తూర్పుకోస్తా రైల్వే జీఎం ఏకే వోరాను అఖిలపక్ష నేతలు అడ్డుకున్నారు. నగరంలో రైల్వేస్టేషన్‌ ప్రాంగణంలో రిజర్వేషన్‌ కౌంటర్‌ను ప్రారంభించిన సందర్భంగా అక్కడికి విచ్చేసిన అఖిలపక్షనేతలు ఆయన్ను రైల్వేసమస్యలపై నిలదీశారు. దువ్వాడనుంచి తరలిపోతున్న రైళ్ల గురించి ఆందోళనకారులు ఆయన్ను నిలదీశారు. నేతలను నివారించేందుకు రైల్వేపోలీసులు రంగంలోకి దిగడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. చివరకు జీఎంను పోలీసులు దూరంగా తీసుకువెళ్లారు. విశాఖకు రైల్వేజోన్‌ సాధించేంతవరకు అఖిలపక్షనేతలు స్పష్టం చేశారు.

కామెంట్‌లు