ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

ఎస్‌ఈజెడ్‌ పరిరక్షణకు ప్రత్యేక బలగాలు

అచ్యుతాపురం: పోలీసుల సంక్షేమానికి ప్రజల సహకారం అవసరమని జిల్లా ఎస్పీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ అన్నారు. స్థానిక పోలీసు స్టేషన్‌ ఆవరణలో నూతనంగా నిర్మించిన అతిథి గృహాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తీరప్రాంతానికి దగ్గరగా ఉన్న ఎస్‌ఈజెడ్‌లోని కంపెనీలను పరిరక్షించడానికే ప్రత్యేక బలగాలు నియమించినట్లు చెప్పారు. త్వరలో పూడిమడకలో మెరైన్‌ పోలీసుస్టేషన్‌ను ప్రారంభిస్తామన్నారు. గతంలో పనిచేసిన మిత్రకు బదులుగా ప్రజలతో సత్సంబంధాల కోసం మరో ఏజెన్సీని నియమించనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఎస్‌ఈజెడ్‌కు ప్రత్యేక పోలీసుస్టేషన్‌కు ప్రదిపాదిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలోనే ఎలమంచిలి సర్కిల్‌లో పనిభారం ఎక్కువగా ఉందని, దీన్ని తగ్గించడానికి సర్కిల్‌ను విభజించే ఆలోచన ఉందన్నారు. రూ. 29.9 లక్షల వ్యయంతో పోలీసు క్వార్టర్ల మరమ్మతులకు టెండర్లు పిలిచామన్నారు. నర్సీపట్నం డీఎస్పీ డి. నందకిషోర్‌, ఎలమంచిలి సీఐ ప్రవీణ్‌కుమార్‌, ఎస్‌ఐలు సింహాద్రి, రోహిణీపతి, రవికుమార్‌ పాల్గొన్నారు.

కామెంట్‌లు