ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

ప్రచార రధాలు ప్రారంభం

విశాఖపట్నం, చైతన్యవారధి: ప్రభుత్వ సంక్షేమ పధకాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ప్రచార రధాలను రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావులు మంగళవారం కలెక్టరేట్ ఆవరణలో ప్రారంభించారు. సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రచార రధాలను ఏర్పాటు చేశారు. జిల్లాకు మూడు ప్రచార రధాలను కేటాయించారు.
బుధావారం నుంచి వీటి ద్వారా కళా బృందాలు గ్రామాలు, పట్టణాలలో తిరుగుతూ ప్రచారం నిర్వాహించనున్నాయి. ఒక్కో ప్రచార రధం రోజుకు రెండు గ్రామాల్లో తిరగనుంది. ఒక్కో ప్రచార రధం 40 రోజుల పాటు ఐదు అసెంబ్లీ నియోజక వర్గాల్లో ప్రచారం నిర్వహించనుంది. తొలి విడతలో నర్సీపట్నం, భీమునిపట్నం, అరకు నియోజక వర్గాల పరిధిలో ఈ ప్రచార రధాలు పర్యటించనున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా.ఎన్.యువరాజ్, శాసన సభ్యులు బాండారు సత్యన్నారాయణ మూర్తి, పీలా గోవింద్ సత్యన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు