ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

రుతుపవనాలు సాధారణం

న్యూఢిల్లీ: ఈ సంవత్సరంలో రుతుపవనాలు సాధారణమేనని కేంద్ర మంత్రి ఎస్‌ జైపాల్‌ రెడ్డి వివరించారు. ఈ మేరకు వాతావరణ శాఖ నిపుణులు అందించిన నివేదిక కేంద్రానికి అందిందని ఆయన తెలిపారు. నాలుగేళ్ల పాటు కరవు భారత దేశాన్ని పీడించిందని, కానీ ఈ సంవత్సరం మాత్రం రైతులు లాభపడనున్నారని ఆయన అన్నారు.
గత వారంలో తొలి వాతావరణ అంచనాలు వెలువడ్డాయని, ఈ ఏడు పంట అద్భుతంగా పండనుందని, ప్రజలకు సైతం కాస్తంత తక్కువ ధరలకు వస్తు ఉత్పత్తులు దొరకనున్నాయని ఆయన అన్నారు. శుక్రవారం నాడు జైపాల్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ యేడు రుతుపవనాలు సాధారణ స్థాయిలోనే వుండనున్నాయని అన్నారు.
దేశంలోని పంట భూమిలో 55 శాతం వర్షాధారమేనని, ఈ భూమికి వానలు మేలు కలిగించనున్నాయని భావిస్తున్నామని తెలిపారు. జూన్‌ - సెప్టెంబర్‌ మాసాల్లో 98 శాతం సరాసరి వర్షపాతం నమోదు కానుందని ఆయన వివరించారు. 50 సంవత్సరాల సరాసరి సగటు 96 నుంచి 104 శాతం మధ్యన వర్షపాతం వుంటుందని నిపుణులు వెల్లడించినట్టు తెలిపారు. 2004లో, 2009లో దేశాన్ని అతివృష్టి, అనావృష్టిలు పీడించాయని ఆయన గుర్తు చేశారు. దేశ స్థూల జాతీయోత్పత్తిలో 15 శాతంగా వున్న వ్యవసాయ రంగం 80 కోట్ల మందికి ఉపాధిగా వున్నదని తెలిపారు. ప్రస్తుతం 9 శాతానికి దగ్గరగా వున్న ద్రవ్యోల్బణం తగ్గేందుకు కూడా ఈ సంవత్సరం వర్షాలు సహకరించనున్నాయని ఆయన అన్నారు.

కామెంట్‌లు