ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

నేటితో యుగియనున్న సహకార సభ్యత్వ నమోదు

విశాఖపట్నం(రూరల్): సహకార సంఘాల్లో సభ్యత్వ నమోదు శుక్రవారంతో ముగియనున్నది. దీంతో తమ మద్దతుదారులైన రైతులను సభ్యలుగా చేర్పించడానికి కాంగ్రెస్, తెలుగుదేశం, వైసీపీ నాయకులు గురువారం సొసైటీ కార్యాలయాల వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. వీలైనంత మంది ఎక్కువ మందిని సభ్యులుగా చేర్పించడానికి
పోటీ పడ్డారు. జిల్లాలోని విశాఖ సహకార డివిజన్‌లో 44 ఎలమంచలి సహకార డివిజన్‌లో 54 పీఏసీఎస్‌లు వున్నాయి. రెండు డివిజన్లల్లో కలిపి లక్షా68 వేల 072 మంది సభ్యులు వున్నారు. వీరిలో 95,800 మంది విశాఖ డివిజన్, 72,277 మంది ఎలమంచిలి డివిజన్‌లో వున్నారు. సహకార ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు చర్యలు ప్రారంభించారు. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.శేషాద్రితో జిల్లా సహకార అధికారి సమావేశమయ్యారు. శుక్రవారం నాటికల్లా ఎన్నికల అధికారుల నియామకం ఖరారు కావచ్చునని సంబంధిత వర్గాలు తెలిపాయి.

కామెంట్‌లు