ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

నెలాఖరుతో ముగియనున్న ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు

విశాఖపట్నం, డిసెంబరు ౨౭(చైతన్యవారధి): అనధికార లేఅవుట్లు, వాటి పరిధిలోని నివాస స్థలాల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. విశాఖ మెట్రోపాలిటన్‌ ప్రాంతం (వీఎంఆర్‌) పరిధిలోకి కొత్తగా చేరిన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు
గోదావరి జిల్లాల్లో అనుమతులు లేని లే అవుట్లు, పంచాయతీ అనుమతులు మాత్రమే తీసుకున్న వారు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చని వుడా ఉపాధ్యక్షుడు (వీసీ) కోన శశిధర్‌ తెలిపారు. ఈ నెల 31వ తేదీ వరకు మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తామని అందులో స్పష్టం చేశారు. 2008 డిసెంబరు నెలాఖరులోగా రిజిస్ట్రేషన్‌ చేసిన లేఅవుట్లు, నివాస స్థలాల యజమానులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని, వారంతా ఈ నెలాఖరులోగా వుడా కార్యాలయంలో సంప్రదిస్తే అనుమతులు మంజూరు చేస్తామన్నారు.

కామెంట్‌లు