ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

పోలీస్‌ సైకిల్‌ యాత్ర ప్రారంభం

విశాఖపట్నం రూరల్, చైతన్యవారధి: పోలీసు వ్యవస్థ ఏర్పడి 150 ఏళ్లు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం విశాఖ నుంచి హైదరాబాద్‌ వరకు సైకిల్‌ యాత్ర ప్రారంభమైంది. విశాఖపట్నం రామకృష్ణా బీచ్‌లో ప్రారంభమైన ఈ యాత్రలో అదనపు డీజీపీ రాజీవ్‌ త్రివేది
పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య పరిరక్షణపై ప్రజలతో పాటు పోలీసుల్లోనూ అవగాహన తెచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఆయనతో పాటు 20 మంది సభ్యులు యాత్రలో పాల్గొన్నారు. రాష్ట్ర పోలీసు అకాడమీ డైరెక్టర్‌ సాంబశివరావు, నగర పోలీస్‌ కమిషనర్‌ శివధర్‌రెడ్డిలు యాత్రను ప్రారంభించారు.

కామెంట్‌లు