ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

బాలలను యాచకులుగా మార్చితే కఠిన చర్యలు

కార్మిక శాఖ కమిషనర్‌ రామాంజనేయులు హెచ్చరిక
హైదరాబాద్‌: యాచక వృత్తిలోకి బాలలను దించేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని కార్మిక శాఖ కమిషనర్‌ రామాంజనేయులు హెచ్చరించారు. బుధవారం హైదరాబాద్‌లోని టి.అంజయ్య భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు బృందాలలో 40 మంది సభ్యులతో దాడులు చేసి 15 మంది బాల
యాచకులను, 28 మంది చిన్నపిల్లలు, వారి తల్లులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. తనిఖీలను ముమ్మరం చేస్తామన్నారు. కూడళ్ల వద్ద చంటిపిల్లలను ఎత్తుకుని యాచించే తల్లులు, 14 ఏళ్లలోపు పిల్లలను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. కొందరు సొంత తల్లులు కాగా మరికొందరు అద్దెకు పిల్లలను తెచ్చుకుంటున్నారని వివరించారు. అధికారులు అజయ్‌, గంగాధర్‌, నరేశ్‌, వరహాలరెడ్డి, పోలీసులు, ఐసీడీఎస్‌, రాజీవ్‌ విద్యామిషన్‌, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, ఎంవీ ఫౌండేషన్‌, దివ్యదిశ లాంటి స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులతో బృందాలను ఏర్పాటు చేశామని వివరించారు.

తెలుగులోనే నామఫలకాలు ఉండాలి
తెలుగులో నామఫలకాలు ఏర్పాటు చేసుకోవాలని దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థలకు రామాంజనేయులు స్పష్టం చేశారు. ఇప్పటికే గడువు ముగిసినందున జరిమానాలతో కాకుండా దుకాణాల ఫలకాలపై రంగులు చల్లుతామని తెలిపారు. అప్పటికీ స్పందించకుంటే శాఖాపరమైన చర్యలు చేపడతామన్నారు.


కామెంట్‌లు