ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

ఐరావత్‌పై బాధితుల ఫిర్యాదు

నర్సీపట్నం, చైతన్యవారధి: రెండు రోజులుగా దోబూచులాడుతున్న ఐరావత్‌ సంస్థపై బుధవారం సాయంత్రం ఏఎప్పీ టి.ఇక్బాల్‌కు ఫిర్యాదు చేసిన బాధితులు గురువారం మరికొంతమంది పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమికంగా తమను నమ్మబలికి డబ్బులు నేరుగా ఖాతాల్లో జమ చేయడం వల్ల అనుమానం కలగలేదన్నారు.
తాము తీసుకువచ్చిన ఆధారాలను పరిశీలించడంతో పాటు స్టేషనుకు అప్పగించిన వ్యక్తులను పూర్తిస్థాయిలో విచారణ చేస్తే నిజాలు వెల్లడవుతాయని బాధితులు అంటున్నారు. డిపాజిటర్లు సొమ్మును వెనక్కి ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఒక డైరెక్టర్‌ ఫోన్‌లో మాట్లాడుతున్నాడని, మిగిలినవారిని కూడా అతడి ద్వారా రప్పించేందుకు పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నర్సీపట్నం పట్టణవాసులు ఒక్కొక్కరుగా స్టేషనుకు ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ఈ కేసుపై ఏఎస్పీ తఫ్సీర్‌ ఇక్బాల్‌ దర్యాప్తు ప్రారంభించడంతో సంస్థల ప్రతినిధుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

దర్యాప్తు చేసి చర్యలు చేపడతాం: ఏఎస్పీ
అధిక వడ్డీలు ఇస్తామంటూ ఆశ చూపిన సంస్థలపై బాధితుల ఫిర్యాదులు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. అలాంటివాటిపై విచారణ చేసి దర్యాప్తు అనంతరం నేరం రుజువైతే చర్యలు చేపడతామని నర్సీపట్నం ఏఎస్పీ తఫ్సీర్‌ ఇక్బాల్‌ అన్నారు. అధిక వడ్డీలు ఇవ్వడం సాధ్యం కాదని, అలాంటి మాయ మాటలు చెప్పేవారిని నమ్మవద్దని ఆయన ప్రజలకు సూచించారు. ఇప్పటికే అధిక వడ్డీలు ఆశ చూపే కంపెనీలపై నిఘా పెట్టామని చెప్పారు. బాధితులు ఎవరైనా ఉంటే తమకు నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చన్నారు.


కామెంట్‌లు