ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

అనకాపల్లి కోర్టుకు మిలీషియా సభ్యులు

అనకాపల్లి, చైతన్యవారధి: అనకాపల్లి ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌జడ్జి కోర్టుకు గురువారం ఇద్దరు మిలిషియా సభ్యులను తీసుకువచ్చారు. గత నెలలో జి.కె వీధిలో జి.బాబూరావు, చిన్నారావు, వి. సింహాద్రి, వి. అప్పలరాజు, జి. చంటి, వి. వెంకట్రావు అనే ఆరుగురు మిలీషియా సభ్యులను పోలీసులు పట్టుకున్నారు. నర్సీపట్నం కోర్డు
మెజిస్ట్రేట్‌ సెలవు కావడంతో అనకాపల్లి కోర్టుకు వీరిని తీసుకువచ్చారు. వచ్చే నెల రెండో తేదీ వరకు రిమాండు విధిస్తూ ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌జడ్జి ఫణికుమార్‌ తీర్పు వెల్లడించారు.

కామెంట్‌లు