ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

అవినీతి నిర్మూలనే లక్ష్యం: ఆమ్‌ ఆద్మీ

హైదరాబాద్‌: అవినీతికి వ్యతిరేకంగా ఆవిర్భవించిన 'ఆమ్‌ ఆద్మీ' (సామాన్య ప్రజల) పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో తన రాష్ట్ర శాఖను ఏర్పాటు చేసుకుంది. అవినీతి నిర్మూలనతోపాటు సామాన్యుల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంతో తమ పార్టీ పని చేయనుందని వెల్లడించింది. జనవరి లేదా ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో బహిరంగ సభను
ఏర్పాటు చేయనున్నామని, పార్టీ అధినేత కేజ్రీవాల్‌ రానున్నారని తెలిపింది. శనివారం హైదరాబాద్‌లో ఆ పార్టీ పరిశీలకుడు కర్భానీ గవాలి విలేకరులతో మాట్లాడుతూ దేశంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని ఆరోపించారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్‌గా రంగయ్యగౌడ్‌, ప్రధాన కార్యదర్శులుగా మాకినేని నర్సింహరావు, జేవీ సుబ్బారావు, రాష్ట్ర అధికార ప్రతినిధిగా భాగవతుల మనోహర్‌లను నియమిస్తున్నట్లు గవాలి ప్రకటించారు.

కామెంట్‌లు