ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

తెలుగు మహాసభలకు 4,500 మంది కళాకారులు

మండలి బుద్ధప్రసాద్‌ వెల్లడి
అవనిగడ్డ: తిరుపతి ఎస్వీ పశువైద్య విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఈనెల 27వ తేది నుంచి నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలకు 1500 మంది జానపద కళాకారులు, 3 వేల మంది ఇతర కళాకారులు పాల్గొంటున్నారని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్‌ తెలిపారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలోని తన
కార్యాలయంలో గురువారం ఉదయం ఆయన విలేకరులతో మాట్లాడారు. సభల్లో 174 మంది కవులు పాల్గొంటారని, 500 మందికి సన్మానాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. వీరందరికి రవాణా, భోజన, వసతులు ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు. రూ.500 డెలిగేట్‌ ఫీజు చెల్లించి 5 వేల మంది పేర్లు నమోదు చేసుకున్నారని, విదేశాల నుంచి మంచి స్పందన లభించినట్లు వివరించారు. భావితరాలకు భాషపై అభిమానం, మక్కువ కల్పించడం లక్ష్యమని పేర్కొన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో పలు భాషలు మృతభాషలు అవుతాయని యునెస్కో చెప్పిన నేపథ్యంలో తెలుగు భాషా, సంస్కృతులను పరిరక్షించుకోవడానికి ప్రపంచ తెలుగు మహాసభలు దోహదపడతాయని వివరించారు. ఈసందర్భంగా గత నెల రోజులుగా వివిధ జిల్లాలు, మండలాలు, గ్రామాలలో నిర్వహించిన కార్యక్రమాలకు అపూర్వ స్పందన లభించిందని, వేలాది మంది బాలలు వారిలోని సృజనాత్మక శక్తిని ప్రదర్శించారని, సదస్సు లక్ష్యం నెరవేరిందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సభలలో పాల్గొని నిర్మాణాత్మకమైన సూచనలు చేయాలని బాషాభిమానులను కోరారు.

కామెంట్‌లు