ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

ఎన్టీఆర్‌ మైదానంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

హైదరాబాద్‌: నగరంలోని ఎన్టీఆర్‌ మైదానంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కార్యక్రమంలో పాల్గొని జాతీయజెండాను ఎగురవేశారు. సచివాలయం వద్ద తెలుగుతల్లి, పొట్టి శ్రీరాములు విగ్రహాలకి పూలమాలలు వేసి అనంతరం ఎన్టీఆర్‌ మైదనానికి చేరుకున్నారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవం దృష్ట్యా ఎన్టీఆర్‌ మైదానానికి విద్యార్థులు భారీగా తరలివచ్చారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా మైదానం పరిసర ప్రాంతాల్లో పోలీసు బలగాలను భారీగా మోహరించారు. 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని పోలీసు వర్గాలు తెలిపాయి. దానం నాగేందర్‌, ముఖేష్‌ గౌడ్‌ మినహా తెలంగాణ మంత్రులెవరు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు హాజరుకాలేదు.

కామెంట్‌లు