ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

దేశ వ్యాప్తంగా సంక్రాంతి ఉత్సవాలు

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ప్రజలు సంక్రాంతి పండగను ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరుపుకుంటున్నారు. శుక్రవారం గంగ, యమున తదితర పవిత్ర నదుల్లో లక్షలాది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు చలిని సైతం లెక్కచేయకుండా దేవాలయాలకు వెళ్లి భక్తిప్రపత్తులతో పూజలు నిర్వహించారు. రాజస్థాన్‌ ప్రభుత్వం జైపూర్‌లో జల్‌మహల్‌ ప్రాంతంలో పతంగుల ఉత్సవాన్ని నిర్వహించింది. ఒరిస్సా ప్రజలు బియ్యం, పాలు, వెన్న, కొబ్బరితో చేసిన ప్రత్యేక పిండి వంటలను తయారు చేసి, సూర్యునికి నైవేద్యంగా పెట్టారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజలు శనివారం ప్రధాన సంక్రాంతి పండగను జరుపుకోనున్నారు. రంగవల్లికలు, హరిదాసు కీర్తనలతో తెలుగు లోగిళ్లు సంక్రాంతి కాంతులతో సరికొత్త శోభను సంతరించుకున్నాయి.

కామెంట్‌లు