ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

భక్తులతో కిటకిటలాడుతున్న వైష్ణవాలయాలు

హైదరాబాద్‌: వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాష్ట్రంలోని అన్ని వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు పలు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులలు తిరుపతి చేరుకున్నారు. ఉత్తర ద్వారం నుంచి దేవదేవుని చూసేందుకు మూడు కి.మీ. మేర భక్తులు క్యూలైన్‌లో వేచి ఉన్నారు. సర్వదర్శనం కోసం క్యూలైన్లను నారాయణగిరి వరకు పొడిగించారు. శ్రీఘ్ర దర్శనానికి ఉదయం ఏడు గంటలకు మాత్రమే అనుమతిస్తామని తితిదే ఈవో కృష్ణారావు తెలిపారు. ముక్కోటి సందర్భంగా వీఐపీలకు ...ఉదయం 5.30గం.ల నుంచి 6.30గం.ల వరకే అనుమతించారు. మహాలఘు దర్శనం ద్వారా లక్షమంది శ్రీనివాసుని దర్శించుకోనున్నారు. భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 5గంటలు గరుడవాహనుడై శ్రీరామచంద్రుడు భక్తులకు దర్శనమిచ్చాడు. ఈ సందర్భంగా భద్రాద్రి రామునికి విశేష పూజలు నిర్వహించారు.

కామెంట్‌లు