ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

చంద్రబాబును పరామర్శించిన పలువురు నేతలు

హైదరాబాద్‌: రైతు సమస్యలపై నిరాహారదీక్ష చేస్తున్న చంద్రబాబును పరామర్శించేందుకు పలువురు నేతలు నిమ్స్‌ ఆస్పత్రికి తరలివస్తున్నారు. చంద్రబాబు ఆరోగ్యం బాగా నీరసించడంతోపాటు ఆయనకు జలుబు రావడం వల్ల వైద్యులు ఎవరినీ ఆయన వద్దకు వెళ్లొద్దని సూచించారు. ఈ మేరకు నాయకులంతా
చంద్రబాబును దూరం నుంచే చూసొస్తున్నారు. చంద్రబాబును పరామర్శించిన వారిలో పార్టీ నాయకులు మురళీమోహన్‌, నన్నపనేని రాజకుమారి, చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తినాయుడు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, బీవీ రాఘవులు ఉన్నారు. నిమ్స్‌ గేటు వద్ద తెదేపా కార్యకర్తలు ఆందోళన చేయడంతో పోలీసులు పలువురిని అరెస్టు చేశారు.

కామెంట్‌లు