ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

నేటి నుంచి గీతంలో అంతర్జాతీయ సదస్సు

విశాఖపట్నం: విశాఖపట్నంలోని గీతం విశ్వవిద్యాలయంలో నానో సాంకేతిక పరిజ్ఞానంపై శుక్రవారం నుంచి మూడు రోజులపాటు అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఉపకులపతి ప్రొఫెసర్‌ జి.సుబ్రమణ్యం తెలిపారు. భారత్‌తోపాటు మరో 10 దేశాలకు చెందిన 150 మంది ప్రముఖ శాస్త్రవేత్తలు హాజరుకానున్నట్లు వెల్లడించారు. భౌతికశాస్త్ర విభాగంలో నోబెల్‌ బహుమతికి అర్హుడిని నిర్ణయించే కమిటీలోని సభ్యుడు స్వీడన్‌...
హెరియట్‌వాట్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు మెట్‌జాన్సన్‌ కూడా ఈ సదస్సుకు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. నోబెల్‌ బహుమతుల ఎంపిక విధానంపై ఆయన ప్రసంగిస్తారని తెలిపారు. వివిధ రంగాల్లో నానో సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై జరుగుతున్న అధ్యయనాలను, ప్రగతిని విస్తృతంగా చర్చిస్తారని పేర్కొన్నారు.

కామెంట్‌లు