ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

బాబు దీక్షా శిబిరానికి భద్రత పెంపు

హైదరాబాద్‌: చంద్రబాబు దీక్షా శిబిరానికి కార్యకర్తల తాకిడి ఎక్కువవుతుండడంతో పోలీసులు భద్రత పెంచాలని నిర్ణయించారు. కొద్దిసేపటి క్రితం దీక్షా శిబిరానికి చేరుకున్న పోలీసు ఉన్నతాధికారులు పార్టీ సీనియర్‌ నేతలతో భద్రతాపరమైన అంశాలపై చర్చించారు. ఒక ఏసీపీ, ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు, ఆరుగురు ఎస్సైలు, ఏడు ప్లాటూన్ల పోలీసు బలగాలతో భద్రత పెంచారు. బారికేడ్ల ద్వారా వెళ్లడానికి, తిరిగి రావడానికి వేర్వేరుగా ద్వారాలు ఏర్పాటు చేయాలని నేతలకు సూచించారు. ఎప్పటికప్పుడు భద్రతను సమీక్షించేందుకు ...
ప్రత్యేకంగా కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసులు నేతలతో చెప్పారు.
కొనసాగుతున్న చంద్రబాబు నిరశన : రైతు సమస్యలపై తెదేపా అధినేత చంద్రబాబు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. నేడు చంద్రబాబుతోపాటు 16 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలు దీక్షలో పాల్గొననున్నారు. చంద్రబాబు దీక్షకు మద్దతుగా నేటి నుంచి మూడు రోజులపాటు తెదేపా నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. దెబ్బతిన్న పంటలను అన్ని మండల కేంద్రాల్లోని రహదారులపై తెదేపా శ్రేణులు ప్రదర్శించనున్నాయి. చంద్రబాబు దీక్షకు మద్దతుగా శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో నేడు తమ్మినేని సీతారాం నిరాహారదీక్ష చేపట్టనున్నారు.

కామెంట్‌లు