ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

పంటపొలాలను పరిశీలించిన డీఎస్‌

విజయనగరం: విశాఖ, విజయనగరం జిల్లాలో భారీవర్షాల వల్ల దెబ్బతిన్న పంటపొలాలను పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ పరిశీలించారు. విశాఖజిల్లాలోని ఆనందపురం, విజయనగరం జిల్లాపూసపాటిరేగ మండలం నాతవలసలో పంటపొలాలను పరిశీలించి రైతులను పరామర్శించారు. రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులందర్నీ ప్రభుత్వం ఆదుకుంటుందని పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ విజయనగరం పర్యటనలో అన్నారు.
బాధిత రైతులకు పంట పరిహారంతో పాటు ఇన్‌పుట్‌ సబ్సిడీ, బీమా సౌకర్యం అందించేలా ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. అన్నదాతలను ఆదుకునేందుకు రాష్ట్రానికి అదనపు సాయం కోసం కేంద్రానికి లేఖ రాయనున్నట్లు తెలిపారు. జిల్లాలో దెబ్బతిన్న పొలాలను పరిశీలించారు. భోగాపురం మండలం రావాడ, పూసపాటిరేగ మండలం రెల్లివలస గ్రామాల రైతులను పరామర్శించారు.

కామెంట్‌లు