ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

అంబికాబాగ్‌'ను వదులుకునే ప్రసక్తే లేదు

-ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్‌
విశాఖపట్నం, నవంవర్ 21(చైతన్యవారధి): అంబికాబాగ్‌ స్థలాన్ని ఎట్టి పరిస్థితిలోను వదులుకొనే ప్రసక్తే లేదని, కనకమహలక్ష్మి దేవస్థానం అధికారులు చేసిన ప్రతిపాదనల ప్రకారమే అక్కడ రామాలయ నిర్మాణం చేపడతామని దక్షిణ నియోజకర్గ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. దేవస్థానం అధికారులు, ట్రస్టుబోర్డు పాలకవర్గ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే అంబికాబాగ్‌ స్థలాన్ని పరిశీలించారు. కనకమహలక్ష్మి దేవస్థానం ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు చేసిన ప్రతిపాదనలపై అధికారులు, పాలక మండలి సభ్యులతో ఎమ్మెల్యే చర్చించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ అత్యంత విలువైన స్థలాన్ని దాత ఆశయానికి విరుద్ధంగా ఎట్టి పరిస్థితిలోను ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇచ్చే ప్రశ్నేలేదన్నారు. ఈ విషయమై దేవాదాయ శాఖ కమిషనర్‌, ఇతర సీనియర్‌ అధికారులు, మంత్రి గాదె వెంకటరెడ్డితో తాను మాట్లాడుతున్నానని, సీఎం దృష్టికి అన్ని అంశాలను లేఖరూపంలో పంపుతున్నామని చెప్పారు. ఆ స్థలంలో భద్రాది తరహాలో ఆలయంతో పాటు, అత్యాధునిక వసతులతో కణ్యాణ మండప నిర్మాణాన్ని చేపడతామన్నారు. లీజ్‌ కోసం చేసిన దరఖాస్తును స్థానికంగా ఉన్న అధికారులు తిరస్కరించినందున మళ్లీ ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నమే జరగబోదని, ఈ విషయంలో తాను అన్ని చర్యలను తీసుకుంటానని వివరించారు. దేవస్థానం కార్యనిర్వహణ అధికారి డి.భ్రమరాంబ, ట్రస్టుబోర్డు ఛైర్మన్‌ కె.తాతారావు, ట్రస్టీలు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు