ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

చంద్రుడిపైకి మరమనిషి...

లండన్‌: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ-నాసా శాస్త్రవేత్తలు చంద్రుడిపైకి మరమనిషిని పంపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మరో వెయ్యి రోజుల్లో ఈ లక్ష్యాన్ని సాధించనున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. చంద్రుడిపై రోబో నడిచే మహత్తర సందర్భం కొత్త తరం శాస్త్రవేత్తలకు ఉత్తేజాన్నిస్తుందని వారు ఆశిస్తున్నారు. ఈ ప్రాజెక్టుపై అధికారికంగా ఆసక్తి లేకపోవడంతో శాస్త్రవేత్తలే స్వయంగా పూనుకుని విచక్షణ నిధుల్ని వాడటమే కాకుండా, ఇంజినీరింగ్‌ కంపెనీల సాయాన్ని తీసుకున్నారు. హ్యూస్టన్‌లోని జాన్సన్‌ అంతరిక్ష కేంద్రం ముఖ్య ఇంజినీర్‌ స్టీఫెన్‌ ఆల్టెమస్‌ ప్రత్యేక ఆసక్తితో ఈ ప్రాజెక్టు పట్టాలకెక్కింది. తోటి శాస్త్రవేత్తలను పోగేసి నిధుల కొరత సమస్యను వివరించి, వీలైనంత వేగంగా దీనిని పూర్తి చేయాలనే సంకల్పంతో పనులు సాగిస్తున్నారు. మామూలుగా మనిషిని పంపించేందుకయ్యే వ్యయంతోనే రోబోను పంపనుంది. చంద్రుడిపైకి మనిషిని పంపడంకన్నా రోబోను పంపడమే తేలికని శాస్త్రబృందం చెబుతోంది. ఎందుకంటే. మరమనిషికి ఆక్సిజన్‌, ఆహారం అందించాల్సిన అవసరం లేదు. తిరుగు ప్రయాణం ఖర్చూ ఉండదని వారు చెబుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం సాయంతోనే ఈ ప్రాజెక్టును చేపట్టారు.

కామెంట్‌లు