ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

గ్రామస్థులతో ఒబామా వీడియో కాన్ఫరెన్స్‌

ముంబయి : రాజస్థాన్‌లోని అజ్మీర్‌ సమీపంలోని కాన్పూర గ్రామస్థులతో అమెరికా అధ్యక్షుడు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. గ్రామీణ భారతంలో ఐటీ రంగం చేస్తున్న సేవల గురించి ఆయన ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. మొదట జాతీయ విజ్ఞాన కమిషన్‌ అధ్యక్షుడు శాంపిట్రోడా ఐటీ రంగం పురోగతిని ఒబామాకు వివరించారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కాన్పూర గ్రామస్థులతో మాట్లాడారు. విద్య, వైద్యం, స్థానిక ఈ-పాలన... తదితర విధానాల వల్ల ఎలా ప్రయోజనం పొందుతున్నారో తెలుసుకున్నారు. భారతదేశంలో బ్రాడ్‌బ్యాండ్‌ విప్లవం వల్ల గ్రామీణ భారతానికి అందుతున్న సేవలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. కాన్పూర గ్రామంలో కేంద్ర ఐటీ సర్వీసుల సహాయమంత్రి సచిన్‌ పైలెట్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఐటీ ఆధారిత సేవలతో గ్రామీణ భారతంలో మారుతున్న జీవనశైలిని కూడా ఆయన ఒబామాకు తెలిపారు.

కామెంట్‌లు