ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

మంత్రివర్గంలో చేరికపై ఎలాంటి చర్చ జరగలేదు : చిరంజీవి

హైదరాబాద్‌ : ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకుని సూక్ష్మరుణ సంస్థలు వారిని బలితీసుకుంటున్నాయని ప్రరాపా అధినేత చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. సూక్ష్మరుణ సంస్థలపై ఎలాంటి చర్యలు చేపట్టని ప్రభుత్వాన్ని చూస్తుంటే.. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? అన్న అనుమానం కలుగుతోందని అన్నారు. నంది అవార్డులపై ఇటీవల చోటుచేసుకున్న వివాదాలపై స్పందిస్తూ అలాంటివాటికి తాను అంత ప్రాముఖ్యత ఇవ్వనన్నారు. అవార్డులపై అసంతృప్తి రేగడం సమంజసం కాదని, దీన్ని జ్యూరీ నిర్ణయానికి వదిలివేస్తున్నట్లు చెప్పారు. మంత్రివర్గంలో చేరుతున్నారా అన్న ప్రశ్నకు దానిపై పార్టీలో ఎలాంటి చర్చ జరగలేదని, ఎవరి నుంచి ఎలాంటి ఆహ్వానం అందలేదని అన్నారు. తాను నటించబోయే సినిమాకు ఇంకా కథ నిర్ణయం కాలేదని, కథకు అనుగుణంగానే పేరు ఉంటుందని చెప్పారు.

కామెంట్‌లు