ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

మైక్రో సంస్థలపై పోలీసు చర్యలు

హైదరాబాద్‌ : రుణాల వసూలు కోసం వేధింపులకు పాల్పడే సూక్ష్మరుణ సంస్థలపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు శాఖను ఆదేశించినట్లు మంత్రులు గీతారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, శ్రీధర్‌బాబు తెలిపారు. మంత్రులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి సూక్ష్మరుణ సంస్థల ఆగడాలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని కోణాల్లో ప్రణాళికలను సిద్ధం చేస్తోందని వెల్లడించారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సలహాలు, సూచనలు తీసుకోవటం తప్పుకాదన్నారు. ప్రతిపక్షనేతగా చంద్రబాబు రైతులకు మనోధైర్యం పెంచేలా మాట్లాడాలి తప్ప రెచ్చగొట్టే వ్యాఖ్యలు తగవని హితవు పలికారు. ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి సీపీఐకి లేదని మండిపడ్డారు.

కామెంట్‌లు