ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

సరస్వతిదేవి అలంకారంలో దుర్గమ్మ

విజయవాడ : మూలా నక్షత్రం సందర్భంగా కనకదుర్గమ్మ సరస్వతిదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. వీణావాదం చేస్తూ, పుస్తకం ధరించి అమ్మవారు భక్తులకు కనువిందు చేస్తున్నారు. దుర్గమ్మ జన్మనక్షత్రమైన మూల నక్షత్రంలో సరస్వతి రూపిణీ అయిన అమ్మను దర్శిస్తే సకల జ్ఞాన సంపద కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. ముఖ్యమంత్రి రోశయ్య నేడు అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు.

కామెంట్‌లు