ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

సచిన్ టెండూల్కర్ 49వ టెస్టు మ్యాచ్ సెంచరీ

బెంగుళూరు: ఆస్ట్రేలియాతో బెంగుళూరులో జరుగుతున్న రెండవ టెస్టు ఆటలో భారత స్టార్ బ్యాట్స్ మెన్ మాస్టర్ బ్లాస్టర్సచిన్ టెండుల్కర్ సెంచరీ చేశాడు. దీంతో ఒక క్యాలెండర్ ఇయర్లో 6 సెంచరీలు చేసిన మొదటి వ్యక్తి కూడా సచినే అయ్యాడు. బెంగుళూరులో సచిన్ కు ఇది మొదటి టెస్టు సెంచరీ. సెంచరీతో టెస్టుల్లో తన 49 సెంచరీ పూర్తి చేసుకొని ఆర్ధ సెంచరీలసెంచరీకి మరో అడుగు దూరంలో ఉన్నాడు. సచిన్ టెస్టుల్లో 14వేల పరుగుల మైలురాయిని దాటిన విషయం తెలిసిందే. కాగా బెంగుళూరులో మరో సెంచరీ చేస్తే సునీల్ గవాస్కర్, మహ్మద్ అజారుద్దీన్ సరసన బెంగుళూరులో రెండు సెంచరీలుచేసిన వాడవుతాడు. అస్ట్రేలియాపై సచిన్ కు ఇది 11 సెంచరీ. సచిన్ 160 బంతులలో 106 పరుగులు చేశాడు. ఇందులోఫోర్లు, 2 సిక్స్లు ఉన్నాయి.
15

కామెంట్‌లు